న్యూఢిల్లీ: కనీస ప్రత్యామ్నాయ పన్నులు (మ్యాట్) కట్టాలని నోటీసులందుకున్న ఎఫ్ఐఐల కేసుల జోలికి ప్రస్తుతానికి వెళ్లొద్దని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీ టీ) తమ క్షేత్ర స్థాయి అధికారులను ఆదేశించింది. ఏప్రిల్ 1కి పూర్వం కేసుల విషయంలో రికవరీలు ఆపేయాలని ఒక సర్క్యులర్లో సూచించింది. మ్యాట్ నిబంధనలపై ఆదాయ పన్ను చట్టాలకు తగు సవరణలు చేయనున్నట్లు సీబీడీటీ పేర్కొంది. ఏపీ షా కమిటీ సిఫార్సుల మేరకు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లపై (ఎఫ్ఐఐ) మ్యాట్ విధించొద్దంటూ కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో సీబీడీటీ ఈ ఆదేశాలు జారీ చేసింది.
పెండింగ్ ‘మ్యాట్’ కేసులపై కేంద్రం వెనక్కు!
Published Fri, Sep 4 2015 1:06 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement