ఆభరణాల ఎగుమతులు పెరుగుతాయ్ వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: పుత్తడి దిగుమతులపై సుంకాన్ని తగ్గించే విషయాన్ని ఆర్థిక శాఖ పరిశీలించాలని వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. సుంకం తగ్గిస్తే అది రత్నాలు, ఆభరణాల ఎగుమతులకు ఊపునిస్తుందని వివరించారు. పుత్తడి దిగుమతులపై ప్రస్తుతమున్న 10 శాతం సుంకం కారణంగా మన రత్నాలు, ఆభరణాల పరిశ్రమ అంతర్జాతీయ మార్కెట్లో పోటీపడలేకపోతోందని పేర్కొన్నారు. అందుకే పుత్తడి దిగుమతులపై సుంకాలు తగ్గించాలని ప్రారంభం నుంచే అడుగుతున్నామని వివరించారు. ఈ ఏడాది అక్టోబర్లో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 13 శాతం తగ్గి 348 కోట్ల డాలర్లకు పడిపోయాయి.
ఎగుమతుల జోరు పెంచడానికి 3 శాతం వడ్డీ సబ్సిడీ పథకాన్ని అందుబాటులోకి తెచ్చామని, డ్యూటీ డ్రాబాక్ రేట్లను పెంచామని నిర్మలా సీతారామన్ వివరించారు. ఎగమతులు పెంచడానికి అన్ని రాష్ట్రాల పరిశ్రమల ప్రతినిధులతో వాణిజ్య కార్యదర్శి చర్చలు జరుపుతున్నారని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్-అక్టోబర్ కాలానికి ఎగుమతులు 18 శాతం క్షీణించి 15,429 కోట్ల డాలర్లకు తగ్గాయని వివరించారు. వాణిజ్య లోటు 8,626 కోట్ల డాలర్ల నుంచి 7,776 కోట్ల డాలర్లకు తగ్గిందని తెలిపారు.
బంగారం దిగుమతి సుంకం తగ్గించండి
Published Thu, Nov 26 2015 3:05 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement