స్టాక్ మార్కెట్లో మిశ్రమ ఫలితాలు | Sakshi
Sakshi News home page

స్టాక్ మార్కెట్లో మిశ్రమ ఫలితాలు

Published Wed, May 27 2015 4:22 PM

stock markets closed with  flat

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లలో బుధవారం మిశ్రమ ఫలితాలు వచ్చాయి. సెన్సెక్స్ 33 పాయింట్లు లాభపడి  27,564  వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 4.75 పాయింట్లు నష్టపోయి 8,334 వద్ద ముగిసింది. సోమ, మంగళవారాలు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.
 

Advertisement
Advertisement