హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎస్టీ సువిధ ప్రొవైడర్లలో (జీఎస్పీ) ఒకటైన ట్యాక్స్మెన్ సంస్థ... బుధవారమిక్కడ జీఎస్టీ వన్ సొల్యూషన్ సాఫ్ట్వేర్ను ఆవిష్కరించింది. దీన్ని కేవలం జీఎస్టీకే కాకుండా.. ఆదాయ పన్ను, టీడీఎస్ సంబంధిత అంశాలన్నింటికీ అనుసంధానించి తయారు చేశామని కంపెనీ సీఈఓ సీఎస్ పీయూష్ కుమార్ చెప్పారు.
సాఫ్ట్వేర్ను మార్కెట్లోకి విడుదల చేసిన సందర్భంగా సంస్థ హెడ్ (గ్రోత్ అండ్ అలయెన్సెస్) అన్‡్ష భార్గవతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ వన్ సొల్యూషన్ను చార్టర్డ్ అకౌంటెట్స్, కంపెనీ సెక్రటరీలు, అడ్వకేట్లు, జీఎస్టీ నిపుణులు, ఎస్ఎంఈల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేశామని, ఏడాదికి గాను రూ.8,500 చార్జీ ఉంటుందని తెలియజేశారు.
ట్యాక్స్మెన్ నుంచి వన్ సొల్యూషన్ జీఎస్టీ సాఫ్ట్వేర్
Published Thu, Jun 29 2017 1:18 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
Advertisement