హైదరాబాద్: ఎలక్ట్రానిక్ షోరూమ్ల సంస్థ టీఎంసీ దసరా- దీపావళి పండుగల సందర్భంగా ‘మీ జీవితం బంగారుమయం చేసుకోండి’ పేరు మీద వినియోగదారులకు పలు రకాల ఆఫర్లను ప్రకటించింది. రూ.1,000, ఆపై లేదా ప్రతి రూ.5,000 కొనుగోలుతో ఒక కూపన్ పొంది, మూడు లక్కీ డ్రాలలో విజేత అయి, మొత్తం రెండు కిలోల బంగారం గెలుచుకునే అవకాశాన్ని వినియోగదారులకు కల్పిస్తున్నట్లు టీఎంసీ ఒక ప్రకటనలో తెలిపింది. వీటికి అదనంగా వినియోగదారులు రూ.10,000, ఆపై కొనుగోళ్లపై ఒక కచ్చితమైన కానుకను గెలుచుకోవచ్చని పేర్కొంది.
అలాగే ఒక రూపాయి చెల్లిం చి, కావాల్సిన వస్తువును తీసుకెళ్లే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. మిగిలిన మొత్తాన్ని 24 నెలల వాయిదాల పద్ధతిలో చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ ఆఫర్ కేవలం ఎంపిక చేసిన వస్తువులకు మాత్రమే వర్తిస్తుంది.
టీఎంసీ దసరా-దీపావళి మెగా ఫెస్టివల్ ఆఫర్లు
Published Wed, Oct 14 2015 12:22 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement