ఏలూరు: విజయవాడలో ఈనెల 25, 26 తేదీల్లో జరిగే జిల్లా కలెక్టర్ల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి జిల్లాలో వివిధ ప్రధాన శాఖల ప్రగతితీరుపై సమగ్ర సమాచారాన్ని కలెక్టర్ కె.భాస్కర్ అధికారులతో సోమవారం చర్చించారు.
గతేడాది సాధించిన ప్రగతి తీరు, రాబోయే ఆర్థిక సంవత్సరంలో సాధించాల్సి లక్ష్యాలు, ప్రణాళికల అమలుతీరుపై కలెక్టర్ అధికారులతో చర్చించారు. దేశంలోనే ప్రప్రథమంగా జిల్లాలో రైతులందరికీ భూసార హెల్త్కార్డులను అందించే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిన తీరు, అమలుపై వ్యవసాయాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉద్యానశాఖ, పశుసంవర్థక శాఖతో పాటు పది ప్రధాన ప్రాధాన్యతా రంగాల ప్రగతిపై సమీక్షించారు. జేసీ పి.కోటేశ్వరరావు, అదనపు జేసీ ఎంహెచ్ షరీఫ్, డీఆర్వో కె.ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.
25, 26 తేదీల్లో కలెక్టర్ల సదస్సు
Published Tue, May 24 2016 12:33 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement