లేపాక్షి: లేపాక్షి జవహర్ నవోదయ విద్యాలయంలో 26, 27, 28 తేదీల్లో హైదరాబాద్ రీజినల్ స్థాయిలో బాస్కెట్బాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ భాస్కర్కుమార్ తెలిపారు. దక్షిణ భారతదేశంలోని కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని నవోదయ విద్యార్థినీ విద్యార్థులు ఇందులో పాల్గొంటారన్నారు. పోటీలకు 350 మంది విద్యార్థులు, 30 మంది పీఈటీలు హాజరవుతారనీ, 26న ఉదయం 9 గంటలకు అనంతపురం జిల్లా కలెక్టర్ వీరపాండియన్ పోటీలు ప్రారంభిస్తారని చెప్పారు. విజేతలను జాతీయస్థాయి పోటీలకు పంపనున్నట్టు ప్రిన్సిపల్ వివరించారు. 28న పోటీలు ముగింపు కార్యక్రమం ఉంటుందన్నారు.
రేపటి నుంచి బాస్కెట్బాల్ పోటీలు
Published Thu, Aug 24 2017 10:03 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement