బోయినపల్లి(చొప్పదండి) : జిల్లా పోలీస్శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫిర్యాదు పెట్టెలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ఎస్పీ విశ్వజీత్ కంపాటి పేర్కొన్నారు. గురువారం రాత్రి బోయినపల్లి పోలీస్స్టేన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేకరుల తో మాట్లాడుతూ ఒకప్పుడు ఫిర్యాదు చేయడానికే జంకే ప్రజలు.. కళాశాలల్లో ఆకతాయిల వేధింపులతో భయపడే యువతులు పోలీసులు ఏర్పాటు చేసిన ఫిర్యాదు పెట్టెలు ఉపయోగించుకుంటున్నార ని తెలిపారు. పెట్టెల ద్వారా వచ్చిన ఫిర్యాదులతో ఇప్పటివరకు ఆరుగురిపై కేసులు నమో దు చేసినట్లు చెప్పారు. ఈవ్టీజర్ల ఆటకట్టిం చేందుకు షీ టీంలు సుడిగాలిలా తిరుగుతున్నాయన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సుమారు వందకుపైగా ఫిర్యాదు పెట్టెలు ఏర్పాటు చేశామన్నారు. పోలీసులు ప్రజలకు మరింత చేరువ అయ్యేలా ప్రయత్నిస్తున్నామ న్నారు. ఆయన వెంట వేములవాడ రూరల్ సీఐ వీ.మాధవి, ఎస్సై వీ. శేఖర్ ఉన్నారు.
విధుల్లో నిర్లక్ష్యం సహించం
పోలీసులు విధుల్లో నిర్లక్ష్యం, అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. పోలీస్స్టేన్ ఆకస్మిక తనిఖీ లో భాగంగా ఆయన రికార్డులు పరిశీలించారు. ఉద్యోగుల పనితీరుపై ఆరా తీశారు. స్టేషన్ లో ఎస్హెచ్ఓలు సక్రమంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.
శాభాష్పల్లి బ్రిడ్జీ పరిశీలన
కరీంనగర్–సిరిసిల్ల ప్రధాన రహదారిలో ఉన్న మండలంలోని శాభాష్పల్లి పాత లోలెవల్ వంతెనను జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎస్పీ విశ్వజిత్ గురువారం రాత్రి పరిశీలించారు. వేములవాడ రాజన్న ఆలయంలో జరిగే మహాశివరాత్రి పర్వదినానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వేల మంది భక్తులు వస్తారు. ఈ నేపథ్యంలో వంతెనపై భారీ వాహనాలు వెళ్తే వంతెన రక్షణగా ఉంటుందా అనే అంశం పరిశీలించారు. అలాగే వంతెనపై ట్రాఫిక్ జామ్ కాకుండా చేపట్టాల్సిన చర్యలు పరిశీలించారు.
షీ టీంలతో ఈవ్టీజర్లకు చెక్
Published Fri, Feb 3 2017 10:11 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement