ఆలయంలో భక్తుల సందడి | Sakshi
Sakshi News home page

లేపాక్షి ఆలయంలో భక్తుల సందడి

Published Sun, Aug 7 2016 10:39 PM

ఆలయంలో భక్తుల సందడి

లేపాక్షి : పర్యాటక కేంద్రం లేపాక్షి దేవాలయంలో ఆదివారం భక్తుల సందడి ఎక్కువైంది. శ్రావణ మాసం కావడంతో అనేక మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి ఆలయంలోని దుర్గాదేవి, వీరభద్రస్వాముల వారికి విశేషంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని గైడ్లు ఆలయ విశిష్టతను గురించి తెలియజేయడంలో నిమగ్నం కావడం విశేషం.

Advertisement
Advertisement