వి.కోట: వుండలంలోని అటవీ సరి హద్దు ప్రాంతాల్లో రైతులకు హడలెత్తిస్తున్న జంట ఏనుగులను పశువుల కాపరులు గుర్తించారు. నాయకనేరి సమీపంలో కల్లిబండ, చిన్నదుర్గం సమీపంలోని అటవీ ప్రాంతంలో సంచారి స్తున్న విషయాన్ని వారు రైతులకు చేరవేశారు. నెలరోజులుగా జంట ఏనుగు లు బోయచిన్నాగనపల్లె, నాయకనేరి, లింగాపురం, రావునాథపురం, నావూలవంక, తెట్టు, చిన్నశావు, నాగి రెడ్డిపల్లె గ్రావూల సమీపానికి వచ్చి విధ్వం సం సృష్టిస్తున్నాయి. తరచూ స్థానాలు వూర్చి పొలాలపై దాడులు చేస్తున్న ఏనుగుల బెడదతో రైతులు విసిగిపోతున్నారు. ఇప్పటికే జంట ఏనుగుల విధ్వంసం వల్ల రూ. లక్షల్లో పంటనష్టం జరిగింది. అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. రాత్రిళ్లు దాడు లు చేసి పగటిపూట సమీపంలోని అట వీ ప్రాంతాల గుండా కల్లిబండ, దుర్గెం అటవీ ప్రాంతానికి చేరుకుంటున్నాయి. వీటిని తరిమేందుకు ఎలిఫెంట్ ట్రాకర్స్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. జంట ఏనుగుల బారి నుంచి పంటలు రక్షించాలని అటవీ సరిహద్దు ప్రాంతాల్లోని రైతులు కోరుతున్నారు.
హడలెత్తిస్తున్న జంట ఏనుగులు
Published Sun, Jul 24 2016 11:37 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement