శనగ విత్తనాలు పంపిణీ చేయాలని నిరసన | Sakshi
Sakshi News home page

శనగ విత్తనాలు పంపిణీ చేయాలని నిరసన

Published Mon, Oct 10 2016 2:21 PM

farmers protest for seeds

ఆలూరు పట్టణంలో కర్నూలు-బళ్లారి రహదారిపై వామపక్షాలు సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రైతులకు సకాలంలో శనగ విత్తనాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తాత్సారం చేయడం వల్ల రైతులు నష్టపోతున్నారని వామపక్ష నాయకులు అన్నారు. వామపక్షాల ఆందోళనతో ఆ మార్గంలో కాసేపు రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ ఆందోళనలో సుమారు 100 మంది పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement