అప్పన్న సేవలో ఐజీ | Sakshi
Sakshi News home page

అప్పన్న సేవలో ఐజీ

Published Tue, Jul 26 2016 11:53 PM

అప్పన్న సేవలో ఐజీ

సింహాచలం : ఇంటెలిజెన్స్‌ ఐజీ చంద్రశేఖరరావు వరాహ లక్ష్మీనృసింహస్వామిని కుటుంబ సమేతంగా మంగళవారం దర్శించుకున్నారు. కప్పస్తంభాన్ని ఆలింగనంచేసుకుని అంతరాలయంలో పూజ నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన చేశారు. నాలుగు వేదాలతో అర్చకులు ఆయన కుటుం బానికి ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వామి ప్రసాదాన్ని ఏఈవో ఆర్‌.వి.ఎస్‌.ప్రసాద్‌ అందజేశారు. 
 

Advertisement
Advertisement