విద్యార్థిని మ​ృతిపై జడ్జి విచారణ | Sakshi
Sakshi News home page

విద్యార్థిని మ​ృతిపై జడ్జి విచారణ

Published Mon, Nov 21 2016 12:35 AM

judge inquiry on student suicide

 పాణ్యం:  ఐటీ విద్యార్థి ఉషారాణి ఆత్మహత్య ఘటనపై ఆదివారం నంద్యాల సినియర్‌ సివిల్‌ జడ్జి శైలజ ఆర్‌జీఎం కళాశాలలో పర్యటించారు. ఆత్మహత్యకు గల కారణాలను అక్కడున్న సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.   టెక్నికల్‌ కమ్యూనికేషన్‌ ఆర్‌జేడీ సూర్యుడు కళాశాలలో విద్యార్థులను అడిగి వివరాలు సేకరించారు.

Advertisement
Advertisement