సుండుపల్లి: గత మాసం 28వ తేదీన బహుదానదిలో ఝరికోనప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేశారు. అయితే ప్రాజెకు ్టతూము గేటు తీసే సమయంలో కడ్డీ విరిగిపోవడంతో తూములోనుంచి తక్కువ మోతాదులో నీరు వచ్చేది. నీటిపారుదలశాఖ అధికారులు మంగళవారం చెన్నై నుంచి నిపుణులను పిలిపించి తూము గేట్లును మరమ్మతులు చేయించారు. అనంతరం బుధవారం తెల్లవారుజామున 2గంటల సమయంలో తూములు పూర్తిగా ఎత్తివేయడంతో బహుదా నదిలో ఝరికోననీరు పరవళ్లు తొక్కింది. బుధవారం సాయంకాలానికి మడితాడుకు చేరుకున్నాయి. సుండుపల్లి నుంచి ఎగువపల్లికి వెళ్లాలంటే బహుదానదిలో వెళ్లాలి. బహుదానదిలో నీరు వస్తుండటంతో ద్విచక్రవాహనదారులు ఎగువపల్లికి వెళ్లాలంటే నదికి అటు, ఇటువైపులా వాహనాలు పెట్టి మండల కేంద్రానికి చేరుకుంటున్నారు. అయితేమాత్రం ఒక యువకుడు సాహసంచేయరా డింభకా అనేస్థితిలో వాహనం పూర్తిగా మునిగిపోతున్నా చివరికి ఇటువైపు నుంచి అటువైపు ఒడ్డుకు చేరుకున్నాడు.
మడితాడుకు చేరిన ఝరికోన ప్రాజెక్టు నీరు
Published Wed, Oct 19 2016 11:55 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement