కడప స్పోర్ట్స్ :
కడప గడపలో నెలరోజుల పాటు క్రికెట్ సందడి కొనసాగనుంది. ఈనెల 10 నుంచి ప్రారంభమయ్యే కల్నల్ సీకే నాయుడు అండర్–23 అంతర్ రాష్ట్రాల క్రికెట్ పోటీలు నవంబర్ 10 వరకు ప్రజలకు కనువిందు చేయనున్నాయి.
– కడప లోని వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ మైదానంలో ఈనెల 10 నుంచి 13వ తేదీ వరకు ఆంధ్రా–పంజాబ్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 24 నుంచి 27వ తేదీ వరకు ఆంధ్రా–ఢిల్లీ జట్లు, అక్టోబర్ 31 నుంచి నవంబర్ 3 వరకు ఆంధ్రా–మధ్యప్రదేశ్ జట్టు, నవంబర్ 7 నుంచి 10వ తేదీ వరకు ఆంధ్రా–రైల్వేస్ జట్లు తలపడనున్నాయి. రాష్ట్రస్థాయి మ్యాచ్ల కోసం వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ మైదానాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.
మ్యాచ్లను కడప ప్రజలు వీక్షించండి..
రాష్ట్ర క్రికెట్ మ్యాచ్లను కడప ప్రజలు వీక్షించాలని కడప క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. శనివారం వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ స్టేడియంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం. వెంకటశివారెడ్డి మాట్లాడుతూ 4 స్టేట్మ్యాచ్లు నిర్వహించనున్నామని.. ఎలైట్ గ్రూప్ బీ పోటీల్లో భాగంగా కొత్త నిబంధనలతో మ్యాచ్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వైజాగ్ తర్వాత మూడు క్రికెట్ మైదానాలు ఉండేది కడపలోనేనన్నారు.
ముగ్గురు క్రీడాకారులకు జట్టులో చోటు..
కల్నల్ సీకే నాయుడు అండర్–23 అంతర్ రాష్ట్రాల క్రికెట్ మ్యాచ్ల్లో పాల్గొనే ఆంధ్రా జట్టులో కడప క్రీడాకారులకు ముగ్గురికి చోటు లభించడం హర్షణీయమని జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం. వెంకటశివారెడ్డి తెలిపారు. నరేన్రెడ్డి, జయవర్ధనే, సీహెచ్ భరద్వాజ్లు ఆంధ్రా జట్టులోచోటు దక్కించుకున్నారన్నారు. మహిళల క్రికెట్లో సైతం జిల్లా నుంచి శ్రీలక్ష్మి, రోజా, శిరీషలు ఇప్పటికే రాష్ట్రస్థాయిలో రాణిస్తున్నారన్నారు. కార్యక్రమంలో సౌత్జోన్ కార్యదర్శి డి. నాగేశ్వరరాజు, కోశాధికారి వై. శివప్రసాద్, సంయుక్త కార్యదర్శులు ఎ. నాగసుబ్బారెడ్డి, సంజయ్కుమార్రెడ్డి, సభ్యులు మునికుమార్రెడ్డి, ఖాజామైనుద్దీన్, రవికుమార్ పాల్గొన్నారు.
కడప గడపలో క్రికెట్ సందడి
Published Sat, Oct 8 2016 8:18 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ
20 ఏళ్ల తర్వాత 'మన్మథుడు' హీరోయిన్ రీఎంట్రీ.. కాకపోతే!
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం
27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్ విషయం..!
కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. డ్రెస్సింగ్ రూంలో అలా!
మెట్ గాలాలో మెరిసిన ఆలియా.. ఆ చీరకు ఎందుకంత క్రేజ్ అంటే?
నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
టీడీపీ వాళ్ళు నన్ను డైరెక్ట్ ఎదుర్కోలేక: RK రోజా
బీజేపీలో చేరిన రాధికా ఖేరా.. ఎవరీమె?
కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు.. బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement