దేవరకద్ర(మహబూబ్నగర్): మహబూబ్నగర్ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. దేవరకద్ర మండలం చౌదర్పల్లిలో చిరుతపులి సంచరించడాన్ని గుర్తించిన స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. గ్రామంలోని కురుమయ్య అనే రైతుకు చెందిన ఆవును ఇటీవల చిరుత చంపేసింది. చిరుత ఇంకా అదే ప్రాంతంలో సంచరిస్తున్నట్లు గుర్తించిన గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి చిరుత బెడద నుంచి తమను రక్షించాలని కోరుతున్నారు.
మహబూబ్నగర్ జిల్లాలో చిరుత కలకలం
Published Wed, Mar 1 2017 12:02 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement