Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Published Wed, Nov 30 2016 8:23 AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: తిరుమలలో బుధవారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రస్తుతం 2 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంట సమయం పడుతోంది.
 

Advertisement

What’s your opinion

Advertisement