విజయవాడ కల్చరల్ : కృష ్ణపుష్కరాల సందర్భంగా స్వరాజ్య మైదానంలో టీటీడీ( తిరుమల తిరుపతి దేవస్థానం) నిర్మించిన నమూనా దేవాలయం ఊంజల్ సేవ సోమవారం వేడుకగా నిర్వహించారు. సాయంత్రం నిర్వహించిన పల్లకీసేవ, ఉంజల్సేవలో కంచిపీఠ ఉత్తరాధికారి శంకర విజయేంద్ర సరస్వతి పాల్గొన్నారు. స్వామికి టీటీడీ దేవాలయ ప్రత్యేక అధికారి శేషాద్రి, ఇతర అధికారులు స్వాగతం పలికారు. వెంకటేశ్వరుడి పూజలో స్వామి స్వయంగా పాల్గొని పూజలు నిర్వహించారు. ఆలయ విశేషాలను శేషాద్రి స్వామికి వివరించారు.
వేడుకగా ఊంజల్ సేవ
Published Mon, Aug 8 2016 11:03 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement