వైఎస్ఆర్ జిల్లా: గతకొంతకాలంగా అసభ్య పదజాలంతో వేధిస్తున్న ఓ పోకిరీకి మహిళలు తగిన బుద్ధి చెప్పారు. ఫోన్లో తరచూ వేధిస్తున్న అతన్ని చితకబాదడమే కాకుండా.. తరిమితరిమికొట్టారు. వారికి స్థానికులు అండగా నిలువడంతో పోకిరీ తోక మూడిచి పారిపోయాడు. ఈ ఘటన వైఎస్ఆర్ జిల్లా బద్వేలులో ఆదివారం రాత్రి ఘటన జరిగింది.
బద్వేలు పట్టణంలోని కృష్ణదేవ రాయనగర్కు చెందిన ఓ యువతిని జకీర్ అనే యువకుడు తరచూ ఫోన్ లో వేధిస్తున్నాడు. దీంతో యువతి బంధువులు అతన్ని మార్కెట్ యార్డ్ కు రప్పించి నిలదీశారు. అయినా అతని తీరు మారకపోవడంతో మహిళలు తిరగబడి అతడిని చితకబాదారు. అతడు కూడా వారిపై దాడికి ప్రయత్నించాడు. దీంతో అతన్ని రోడ్డు మీద పడేసి.. తీవ్రంగా తన్నారు. దీంతో పోకిరీ పరారయ్యాడు. ఈ ఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణించి దర్యాప్తు జరుపుతున్నారు. పోకిరీకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
పోకిరీని తరిమి తరిమి కొట్టారు..
Published Mon, Jan 25 2016 11:30 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
Advertisement