సంగారెడ్డి మున్సిపాలిటీ/పుల్కల్: రెండున్నరేళ్లలో తెలంగాణలోని ఏ గ్రామంలోనైనా నిరుపేదలు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందినట్టు నిరూపిస్తే తాము నిర్వహిస్తున్న మహాజన పాదయాత్రను ఇక్కడే విరమిస్తామని, లేకుంటే ప్రజలకు క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాస్తావా? అని ముఖ్యమంత్రి కేసీఆర్కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సవాల్ విసిరారు. మహాజన పాదయాత్ర మంగళవారం సంగారెడ్డిలో, అంతకు ముందు శివ్వంపేటలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. తాము ఇప్పటి వరకు 350 గ్రామాలకుపైగా పాదయాత్రను నిర్వహించినా, ఎక్కడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి పొందిన వారు కన్పించలేదన్నారు. అభివృద్ధిపై తాము ఎక్కడైనా చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
బ్లాక్ మనీని మార్చుకునేందుకు కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిశారని ఆరోపించారు. రిజర్వేషన్ల కోసం కాకుండా కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న ఆయా సామాజిక వర్గాల వారి రెగ్యులరైజేషన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు తమతో కలసి రావాలని ఆయన కుల సంఘాలకు పిలుపునిచ్చారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఒక్క ఉద్యోగ అవకాశం కూడా కల్పించలేని దద్దమ్మ అని తమ్మినేని ధ్వజమెత్తారు.
మార్చి 17లోగా ప్రజా సమస్యలను పరిష్కరించకపోతే అన్ని సామాజిక, రాజకీయ శక్తులను ఏకం చేసి టీఆర్ఎస్ను గద్దె దింపుతామని తమ్మినేని హెచ్చరించారు.
ఎక్కడైనా పేదలు లబ్ధి పొందారా?
Published Wed, Nov 23 2016 3:10 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గైటీ థియేటర్ ప్రత్యేకత ఏమిటి? బ్రిటీషర్లు ఎందుకు నిర్మించారు?
గ్యారంటీలు అమలైతే ఓట్లడగం! : మాజీ మంత్రి హరీశ్రావు
గంపగుత్తగా రాబట్టాలని..
No Headline
ఫలానా వారి కుమార్తెలు 30 లక్షల మంది
నూర్ బాషా కులాన్ని గుర్తించింది సీఎం జగనే
Watch Live: కోరుకొండలో సీఎం జగన్ ప్రచార సభ
నియోజకవర్గంలో జూన్ 2019 నుంచి జూన్ 2023 వరకూ వివిధ పథకాలతో లబ్ధి
రాజకీయ అపర చాణక్యుడు సుబ్బరాజు
మెట్ట రాజకీయానికి కేంద్రం జగ్గంపేట
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement