మీడియాతో ఏపీ సీఎం చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుబడులు పెడుతోందని, ఇప్పటివరకు రూ.1,400 కోట్లు పెట్టుబడి పెట్టిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టకపోతే రోజుకు రూ.3.50 కోట్ల చొప్పున సగటున నెలకు రూ.100 కోట్ల నష్టం జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల నాటికి పోలవరం ప్రాజెక్ట్ ప్రధాన పనులన్నీ పూర్తి చేసి చూపిస్తామన్నారు. కేంద్రం సహకరిస్తే ప్రాజెక్ట్ నిర్మాణాన్ని మరింత వేగవంతం చేస్తామన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో ప్రాజెక్ట్ నిర్మాణ పనులను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2017 ఫిబ్రవరి నాటికి ప్రాజెక్ట్ మెయిన్ పనులు పూర్తి చేస్తామని, మిగతా పనులన్నీ 2018 నాటికి పూర్తయ్యేలా అధికారులను ఆదేశించామని చెప్పారు. జూన్ నెలాఖరుకు ఎర్త్ వర్క్ పనులు పూర్తి చేసి జూలై నుంచి కాంక్రీట్ పనులు చేపడతామని వెల్లడించారు.
వాగుల నీళ్లన్నీ కృష్ణా డెల్టాకే: జిల్లాలోని వాగులు, వంకల ద్వారా వచ్చే నీళ్లన్నిటినీ పోల వరం కుడి కాలువలోకి ఎత్తిపోసి కృష్ణా డెల్టాకు తరలిస్తామని బాబు స్పష్టం చేశారు. పెదవేగి మండ లం వంగూరులో నీరు- ప్రగతి కార్యక్రమంపై జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
ఢిల్లీలో సీఎం: ఏపీ సీఎం బాబు శనివారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఆదివారం ఇక్కడ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు-రాష్ట్రాల సీఎంల సదస్సులో పాల్గొననున్నారు. కాగా శనివారం రాత్రి రాష్ట్రపతి భవన్లో ప్రధాని మోదీ రాష్ట్రాల సీఎంలు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు విందు ఇచ్చారు.
పోలవరానికి పెట్టుబడులు మేమే పెడుతున్నాం
Published Sun, Apr 24 2016 2:22 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
లక్నోపై ఢిల్లీ ఘన విజయం.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
AP: డీజీపీకి హోంమంత్రి తానేటి వనిత ఫోన్
హీరోతో వివాదం.. ఊహించని షాకిచ్చిన డైరెక్టర్!
టీమిండియా హెడ్ కోచ్గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్..!?
తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
చెలరేగిన స్టబ్స్, అభిషేక్.. లక్నో ముందు భారీ టార్గెట్
వేలకోట్ల బ్యాంక్ ఫ్రాడ్.. డీహెచ్ఎఫ్ఎల్ ధీరజ్ వాధావన్ అరెస్ట్
ముంబై హోర్డింగ్ కుప్పకూలిన ఘటన,.. వెలుగులోకి కీలక విషయాలు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement