► వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి
రాజంపేట టౌన్: ఇటీవల వీచిన పెనుగాలులకు నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని మిట్టమీదపల్లె, మేకవారిపల్లె, కొల్లావారిపల్లె, లక్షుంపల్లె, చవనవారిపల్లె గ్రామాల్లో పెనుగాలుల బీభత్సానికి దెబ్బతిన్న అరటి, బొప్పాయి పంటలను గురువారం సాయంత్రం ఆకేపాటి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంట చేతికి వచ్చే సమయంలో గాలుల బీభత్సం వల్ల అరటి, బొప్పాయి పూర్తిగా దెబ్బతినడంతో రైతులకు లక్షలాది రూపాయిల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.
నామమాత్రపు పరిహారం చెల్లిస్తే ఊరుకోం
ప్రభుత్వం రైతులకు నామమాత్రంగా పరిహారం చెల్లించి చేతులు దులుపుకుంటే ఆందోళన చేసైనా న్యాయం జరిగేలా చేస్తామని స్పష్టం చేశారు. పంట నష్టం గురించి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీలో లేవనెత్తేందుకు కృషి చేస్తానన్నారు. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ఉద్యాన పంటలకు నష్టం వాటిళ్లితే హెక్టారుకు రూ.25 వేల చొప్పున మంజూరు చేశారని ఆకేపాటి గుర్తు చేశారు. ఇప్పుడు పెరిగిన ఖర్చుల దృష్ట్యా ప్రభుత్వం హెక్టారుకు రూ.50 వేల పరిహారం అందజేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రైతు విభాగం కన్వీనర్ గోవిందు బాలకృష్ణ, నాయకులు శవన వెంకటేశ్వర్లునాయుడు, గిరిప్రసాద్, నల్లపనేని నరసింహులు, నల్లపు రాజయ్య, డీ భాస్కర్రాజు తదితరులు పాల్గొన్నారు.
హెక్టారుకు రూ.50 వేలు చెల్లించాలి
Published Sat, May 27 2017 5:29 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పక్కాగా పరిశీలన..
జనజాతర సభ సైడ్లైట్స్
కాంగ్రెస్కు అండగా ఉండాలి..
తలసేమియాపై అవగాహన
కాంగ్రెస్కు ఓటేస్తే దండగ
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
నాణ్యమైన విద్యుత్ తీగలు వినియోగించాలి
‘వంశీని గెలిపిస్తే జిల్లా పేరు మారుస్తారు’
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
తప్పక చదవండి
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ‘నల్లసూరీడు’పై నజర్
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
Advertisement