కోజికోడ్: దేశంలో మతశక్తులు పెరిగిపోవడానికి కాంగ్రెస్ విధానాలే కారణమని సీపీఎం నేత సీతారాం ఏచూరి విమర్శించారు. మతతత్వ శక్తుల నుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కొనేందుకు వామపక్ష ప్రజాతంత్ర లౌకిక ప్రత్యామ్నాయం అవసరమని ఉద్ఘాటించారు.
ఏచూరి శనివారమిక్కడ ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశాన్ని మతతత్వ ముప్పు నుంచి కాపాడాలంటే.. వామపక్ష ప్రజాతంత్ర లౌకిక ప్రత్యామ్నాయం అవసరం ఉందన్నారు. ఢిల్లీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖా రీ కాంగ్రెస్కు మద్దతు పలకడాన్ని ఏచూరి ఎద్దేవా చేశారు. ఇదే వ్యక్తి 2004 ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతు పలకగా బీజేపీ ఓటమి పాలైందని గుర్తు చేశారు.
మతశక్తులకు కాంగ్రెస్కు ఊతం: ఏచూరి
Published Mon, Apr 7 2014 2:22 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement