► గోధువు పిండిలో తాజా మీగడను కలుపుకుని ఆ మిశ్రవూన్ని వుుఖం, మెడ, చేతులకు పట్టించుకోవాలి. నలుగు పెట్టుకున్నట్టుగా చేతితో మిశ్రవూన్ని తొలగించాలి. ఇలా చేయడం వల్ల చర్మం వుృదువగా తయారవతుంది. దీనిలో గంధం పొడి ఉపయోగిస్తే ఇంకా వుంచి ఫలితం ఉంటుంది.
► వెడల్పాటిపాత్రలో అరలీటరు శుభ్రమైన నీటిని తీసుకుని దానిలో ఒక స్పూను రాళ్ళ ఉప్పును కలుపుకోవాలి. ఆ నీటిలోకి వుుఖం పెట్టి కళ్ళు వుూస్తూ, తెరుస్తూ చేయాలి. దీని వల్ల మీ అలసిన కళ్ళు ఫ్రెష్ అవతాయి.
► చర్మంపై ట్యాన్ తొలగించడానికి బ్లీచ్ చేయాలంటే... స్ట్రాబెర్రీలను పేస్ట్ చేసి రెండు వుూడు చుక్కలు ఆల్కహాల్ కలుపుకోవాలి. ఆ మిశ్రవూన్ని వుుఖానికి, మెడకు అప్లై చేయాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే ట్యాన్ పోతుంది.
► వేప ఆకులు నీటిలో వురిగించుకుని ఆ నీటితో వుుఖాన్ని, చేతులను కడుగుతుండటం వల్ల చికెన్పాక్స్ వల్ల ఏర్పడ్డ వుచ్చలు తొలగిపోతాయి.
► బియ్యంపిండిలో మీగడ కలిపి ఆ పేస్ట్ని వుుఖానికి అప్లై చేయడం వల్ల చర్మం వుృదువ#గా అయ్యి కాంతులీనుతుంది.
మృదువైన చర్మం...
Published Sat, Oct 7 2017 11:51 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement