మెడిక్షనరీ
మనలో పంచేంద్రియాలు వేటి పనిని అవి చేస్తుంటాయి. ముక్కుతో వాసన చూస్తాం. నాలుకతో రుచి చూస్తాం. చర్మంతో స్పర్శను అనుభవిస్తాం. కంటితో దృశ్యాలను చూస్తాం. చెవులతో ధ్వనులను వింటాం. అయితే అరుదుగా కొందరిలో ఇంద్రియాలన్నీ గందరగోళంలో పడిపోతాయి. అలాంటి వాళ్లకు పరిమళం... దృశ్యం ఏకకాలంలో అనుభూతిలోకి వస్తాయి.
రుచిలో ధ్వని వినిపిస్తుంది. నాడీ వ్యవస్థలో తలెత్తే అరుదైన లోపం వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది. దీనినే వైద్య పరిభాషలో ‘సినెస్థేషియా’ అంటారు. ఈ లోపం ఉన్నవాళ్లు మిగిలిన విషయాల్లో మామూలుగానే ఉంటారు. అయితే, ఈ లోపం కారణంగా తమ అనుభవంలోకి వచ్చిన అనుభూతులను కళల ద్వారా వ్యక్తం చేసేందుకు ప్రయత్నిస్తారు.
రుచిలో ధ్వని... ధ్వనిలో వాసన...
Published Wed, Jan 27 2016 11:24 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement