విషయం
ఒక మందు మార్కెట్లోకి రావడానికి ముందు అనేక దశల్లో పరీక్షలు జరుగుతాయి. ముందుగా జంతువుల మీద ప్రయోగించి ఎటువంటి అనుబంధ సమస్యలూ లేవని నిర్ధారించుకున్న తరవాత ప్రయోగానికి సిద్ధమైన మనుషులకు కొంత టెస్ట్ డోస్ ఇచ్చి దాని ప్రభావాన్ని గమనిస్తారు. ఒక మందు ఇన్ని దశలను దాటి అందరికీ అందుబాటులోకి వస్తుంది. అయినప్పటికీ కొన్ని మందులు దీర్ఘకాలంలో కొన్ని ఇబ్బందులను కలగచేస్తుంటాయి.
మరికొన్ని మందులను ఇతర మందులతో కలిపి వాడినప్పుడు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. ఫలానా అనారోగ్యానికి ఫలానా మందు వాడిన వారిలో మాత్రమే కొన్ని రకాల ఇబ్బందులు వస్తున్నాయని నిర్ధారణగా తెలిస్తే ప్రభుత్వం ఆ మందులను నిషేధిస్తుంది.
భారత ప్రభుత్వం తాజాగా స్థూలకాయాన్ని తగ్గించే ఫెన్ఫ్లురామైన్, డెక్స్ఫెన్ఫ్లురామైన్ ఔషధాలను నిషేధించింది. వీటిని దీర్ఘకాలం వాడడం వలన కార్డియాక్ ఫైబ్రోసిస్ (గుండె కవాటాల మందం పెరగడం), శ్వాస వ్యవస్థ ఒత్తిడికి లోనవడం వంటి సమస్యలు ఎదురవుతున్నట్లు, ఫలితంగా ఉన్నట్లుండి గుండె ఆగిపోయి హఠాన్మరణాలు సంభవిస్తున్నట్లు గుర్తించారు. అందుకే అవి నిషేధానికి గురయ్యాయి.
మందులను ఎందుకు నిషేధిస్తారంటే...
Published Mon, Jun 23 2014 11:53 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement