సాక్షి, హైదరాబాద్: కొత్త కొత్త సంక్షేమ కార్యక్రమాలను అమల్లోకి తెస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుపై అభాండాలు వేస్తున్నారని విపక్షాలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో ఇంతమంది చావులకు కారణమైన వారు ఈ రోజు ఎక్స్గ్రేషియా గురించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లకు కేసీఆర్ వెళ్లి ఒప్పందాలు కుదుర్చుకుంటే అనవసర రాద్ధాంతం చేస్తున్నారని పేర్కొన్నారు.
సీఎంపై అభాండాలు తగవు: శ్రీనివాస్గౌడ్
Published Sat, Mar 19 2016 4:32 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement