అధికారులకు సీఎం ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రెండో విడత ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియను వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశాలు జారీ చేశారు. ఈ భూములను గుర్తించి నోటిఫికేషన్ జారీ చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. భూముల అమ్మకం ద్వారా ఈ ఏడాది రూ. 13,500 కోట్ల ఆదాయం రాబట్టుకోవాలని ప్రభుత్వం ఇటీవలే బడ్జెట్ అంచనాల్లో పేర్కొంది. తొలి విడత భూముల వేలంలో రూ.1,500 కోట్లకు మించి ఆదాయం రాలేదు. దీంతో ఈసారి భూముల వేలంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం సూచించారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించినట్లు తెలిసింది.
భూముల వేలంతో పాటు అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యూఎల్సీ) విభాగానికి సంబంధించి ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. క్రమంగా యూఎల్సీ విభాగాన్ని ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతమున్న స్పెషల్ ఆఫీసర్ల అధికారాలను వెంటనే కలెక్టర్లకు బదిలీ చేయాలని సీఎం ఆదేశించారు. ఈ విభాగంలో అనేక సంవత్సరాలుగా పాతుకుపోయిన అధికారులు, ఉద్యోగులను బదిలీ చేయాలని సూచించారు.
భూముల వేలాన్ని వెంటనే చేపట్టండి
Published Thu, Apr 7 2016 4:07 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పక్కాగా పరిశీలన..
జనజాతర సభ సైడ్లైట్స్
కాంగ్రెస్కు అండగా ఉండాలి..
తలసేమియాపై అవగాహన
కాంగ్రెస్కు ఓటేస్తే దండగ
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
నాణ్యమైన విద్యుత్ తీగలు వినియోగించాలి
‘వంశీని గెలిపిస్తే జిల్లా పేరు మారుస్తారు’
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
తప్పక చదవండి
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ‘నల్లసూరీడు’పై నజర్
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
Advertisement