సదస్సులో వైద్య నిపుణుల ఆశాభావం
సాక్షి, హైదరాబాద్: భారతీయ వైద్య సేవల్లో టెలీమెడిసిన్ కీలకంగా మారబోతోందని పలువురు వైద్యనిపుణులు అభిప్రాయ పడ్డారు. ఈ సేవలు అందుబాటులోకి వస్తే మారుమూల ప్రాంతాల్లో ఉన్న నిరుపేదలకు మెరుగైన వైద్యం అందజేసే అవకాశం ఉందన్నారు. గ్లోబల్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషి యన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (ఈఏ పీఐఓ) 7వ వార్షిక సదస్సు శనివారం పార్క్హ యత్లో ప్రారంభమైంది. ఈ సదస్సుకు దేశంతో పాటు, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ల నుంచి సుమారు 70 మంది వైద్య నిపుణులు హాజరయ్యారు.
ఈఏపీఐఓ అధ్యక్షుడు డాక్టర్ శంఖు సురేందర్రావు, ఎలక్టివ్ ప్రెసిడెంట్ డాక్టర్ రమేశ్ మెహతా, ఎలక్టివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ అనుపమ్ సిబల్, కోశాధికారి డాక్టర్ సుధీర్ బారీక్, ప్రధాన కార్యదర్శి నందకు మార్ జయరామ్, డాక్టర్ అమితవ్ బెనర్జీ, డాక్టర్ నీరజ్ భల్లా, డాక్టర్ సురేంద్ర కె.వర్మ, డాక్టర్ అరుణ్ జార్జ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల వల్ల దేశంలో గుండె జబ్బులు, మధుమేహం, హైపర్టెన్షన్, కేన్సర్ వంటి జబ్బులు పెరుగుతున్నాయన్నారు. టెలీమెడిసిన్ ప్రవేశంతో ఈ ఇబ్బందులు తొలగిపోతాయన్నారు.ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే టెలీమెడిసిన్ అందుబాటులోకి వస్తుం దన్నారు.
ఈ సందర్భంగా వరల్డ్ హెల్త్కేర్ ఇన్నోవేటివ్ ఎంటర్ ప్రెన్యూర్ ఆఫ్ ది 2017 అవార్డును ప్రముఖ రేడియాలజిస్టు డాక్టర్ నవాబ్ షఫీ ఉల్ముల్క్కు అందజేశారు. అవార్డు గ్రహీత మాట్లాడుతూ.. కర్నూల్ మెడికల్ కాలేజీలో ఈ టెలీ మెడిసిన్ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సమావేశంలో డాక్టర్ ద్వారకానాథ్రెడ్డి పాల్గొన్నారు.
టెలీమెడిసిన్తో ఉత్తమ వైద్యం
Published Sun, Jan 8 2017 1:48 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement