రంగారెడ్డి: హతమైన రౌడీ షీటర్ నయీముద్దీన్ పై ఫిర్యాదులు చేసేందుకు వచ్చిన వారిని వేధించినందుకు చేవెళ్ల సీఐ ఉపేంద్ర, ఎస్ఐ శేఖర్ ను సస్పెండ్ చేశారు. నయీం బారిన పడి నష్టపోయిన వారు బయటకు వచ్చి సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయవచ్చని ఈ కేసును విచారిస్తున్న సిట్ బృందం ముఖ్య అధికారి నాగిరెడ్డి చెప్పిన విషయం తెలిసిందే.
దాదాపు అన్ని జిల్లాల్లో నయీం బాధితులు ఉన్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే వారు బయటకు వచ్చి ఫిర్యాదులు కుప్పలుగా చేస్తున్నారు. అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కూడా నయీం బాధితులు ఫిర్యాదులు చేసేందుకు రాగా సీఐ ఉపేంద్ర, ఎస్ఐ శేఖర్ వారిని వేధించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వారిపై సస్పెండ్ వేటు వేశారు.
చేవెళ్ల సీఐ ఉపేంద్ర, ఎస్ఐ శేఖర్ సస్పెండ్
Published Sat, Aug 27 2016 1:56 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్..
10న జిల్లాకు ప్రియాంక గాంధీ రాక
కాంగ్రెస్తోనే కుల వృత్తులకు మహర్దశ
అంతటా యజ్ఞ సహిత యోగా నిర్వహించాలి
ముగిసిన హోం ఓటింగ్
జిల్లా రద్దు అంశంపై ఫోకస్..
మల్లారంలో నేరడిగొండవాసి హత్య
ఎల్లారెడ్డి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్కు నోటీసులు?
హైదరాబాద్పై కుట్ర
తప్పక చదవండి
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
Advertisement