కారు అద్దాలు పగుల గొట్టి చోరీ | Sakshi
Sakshi News home page

కారు అద్దాలు పగుల గొట్టి చోరీ

Published Thu, Mar 2 2017 9:09 PM

Thief breaks a car glass, stoles 10 lakhs rupees in hyderabad

హైదరాబాద్‌ :
పార్కింగ్ చేసిన కారు అద్దాలు పగులకొట్టి దుండగులు రూ. 10 లక్షలు చోరీ చేశారు. ఈ సంఘటన బోడుప్పల్లోని బుద్దానగర్లో చోటుచేసుకుంది. బాధితుడు ఫిర్యాదుతో మేడిపల్లి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
Advertisement