చౌటుప్పల్: రాష్ట్ర రాజధానిలోని సాఫ్ట్వేర్ కంపెనీల్లో, ఉన్నతస్థాయి కొలువుల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు వారాంతంలో విశ్రాంతి కోసం పల్లెలకు వస్తున్నారు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సేద తీరుతున్నారు. హైదరాబాద్కు చెందిన విండ్ ఛేజర్స్ గ్రూపు, వివిధ రంగాల ఉద్యోగులు రాయల్ ఎన్ఫీల్డ్ బైకులపై ఆదివారం రాచకొండకు వచ్చారు. అక్కడి ప్రకృతి రమణీయతను చూసి ముగ్ధులయ్యూరు. గుట్టలను ఎక్కి, పచ్చని లొకేషన్లలో తిరుగుతూ ఎంజాయ్ చేశారు. వారాంతపు విశ్రాం తికొచ్చే ఉద్యోగులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడమే కాకుండా సమాజ శ్రేయస్సు కోసం పాటు పడుతున్నారు. బైకును నడిపే ప్రతి వ్యక్తి హెల్మెట్ ధరిస్తున్నారు. వెనకాల కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించడం తప్పనిసరిగా పాటిస్తున్నారు. హెల్మెట్ ఆవశ్యకత, రోడ్డు భద్రతను గురించి ప్రజలకు తెలియజేస్తున్నారు. అనాథాశ్రమాల్లో గడుపుతున్నారు. వారికి అవసరమైన వస్తువులను బహూకరిస్తున్నారు.
హైదరాబాద్లో 2వేల గ్రూపులు
హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీల్లో, వివిధ రంగాల్లో వారం రోజులపాటు పని ఒత్తిడిలో ఉండి, వారాంతపు విశ్రాంతి కోసం ఇలా ఆదివారం టూర్లకు వెళ్లే గ్రూపులు 2వేల వరకు ఉన్నాయి. ఒక్కో గ్రూపులో 20 మంది ఉంటారు. ఒక్కో ఆది వారం ఒక్కో ప్రాంతానికి వెళ్తుంటారు.
వారమంతా బిజీ
సినీ పరిశ్రమలో అసోసియేట్ డెరైక్టర్గా పనిచేస్తున్నా. వారంలో ఐదు రోజులు బిజీగా ఉంటా. ఆదివారం వచ్చిందంటే విశ్రాంతి కోసం, ఒత్తిడి నుంచి బయటపడేందుకు జాలీగా ఇలా వస్తాం. పర్యాటక ప్రాంతాల్లో పర్యటించడం ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన వస్తుంది.
- పి.రామారావు, అసోసియేట్ డెరైక్టర్
వీకెండ్ ఎంజాయ్!
Published Mon, Feb 29 2016 3:50 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్
ధర్మాగ్రహం ముందు నిలవని దాదాగిరి
కన్నీటి సుడులు.. కరిగె మారాజు
ఎవరినీ వదిలిపెట్టను
గంటల్లోనే పరిహారం
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement