హైదరాబాద్: నగరంలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. స్థానిక పరిమళ నగర్లో ఓ ఇసుక లారీ(టీఎస్ 30 టీ 2115) అదుపుతప్పి బైక్పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం వెనుక కూర్చున్న మహిళ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కృష్ణ అనే తాపీ మేస్త్రీ చంపాపేట్ నుంచి తిరుమలనగర్కు ఓ మహిళను కూలి పనికి తీసుకెళ్తుండగా.. విజ్ఞానపురి కాలనీ టర్నింగ్ దగ్గర లారీ ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెనుక కూర్చొని ఉన్న కృష్ణవేణి(35) మృతి చెందగా.. కృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
మీర్పేటలో ఇసుక లారీ బీభత్సం
Published Wed, Sep 6 2017 3:28 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement