సిడ్నీ: సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుందంటే ఉద్యోగావకాశాలు పెరుగుతాయని చాలా మంది ఆశావాహులు భావిస్తారు. కానీ, ఆస్ట్రేలియాలో మాత్రం దీనివల్ల ఏకంగా 1,900 భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనుంది. ఈ మధ్య కాలంలో ఈమెయిల్స్ ఎక్కువగా ఉపయోగిస్తుండటంతో ఇక ఉత్తరాల బట్వాడా తగ్గిపోయిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా పోస్ట్ అనే ఓ సంస్థ కూడా వివిధ సంస్థలు వ్యక్తులకు ఉత్తరాలు చేరవేసే సంస్థను నిర్వహిస్తుండేది. దీని ద్వారా భారీ స్థాయిలో ఆదాయం వస్తుండేది.
అయితే, రాను రాను ఈమెయిల్స్ వాడకం ఎక్కువై ఉత్తరాలు ఉపయోగించేవారి సంఖ్య తక్కువవడంతో ఆ సంస్థ ఆదాయం పడిపోయింది. పైగా లావాదేవీలు పది శాతం తగ్గాయి. దీంతో ఉత్తరాలు చేరవేసేవారు పని లేకుండా ఖాళీగా ఉండటం, అనుకున్న లావాదేవీలు జరగకపోవడంతో మూడేళ్లలో మొత్తం 1,900 మందిని తొలగించినున్నామని ప్రకటించింది.
ఈ మెయిల్స్ వల్ల 1,900 ఉద్యోగాలు గోవిందా!
Published Fri, Jun 26 2015 9:54 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
Advertisement