ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే కారకాల్లో నిద్ర ముఖ్యమైంది. రాత్రి తగినంత సమయం ప్రశాంతంగా నిద్రపోతేనే మరునాడు కార్యక్రమాలు సక్రమంగా చేసుకోగలం. లండన్ పరిశోధకుల తాజా అధ్యయనంలో దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు వెల్లడయ్యాయి. తగినంత నిద్ర లేకపోతే పిల్లలు, పెద్దలూ కూడా అవసరమైన దాని కంటే ఎక్కువ ఆహారం తీసుకుంటారని పరిశోధకులు తెలిపారు. ఇది ఊబకాయానికి దారితీస్తుందని అన్నారు. సరిగ్గా నిద్ర పోకపోవడం వల్ల కలిగే ఒత్తిడే దీనికి ప్రధాన కారణమని వెల్లడించారు. దీని వల్ల హార్మోన్లలో కూడా సమతుల్యం లోపించి ప్రవర్తనలో విభిన్నమైన మార్పులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇదే పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే మధుమేహం, గుండెపోటు వచ్చే ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. ‘నిద్రలేమి వల్ల వచ్చే సమస్యలపై చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల దీన్ని ఒక సాధారణ సమస్యగా భావిస్తున్నారు. తొలి దశలోనే ఈ సమస్యను గుర్తించి సరైన చికిత్స తీసుకోకపోతే జీవితమే నాశనం అయ్యే ప్రమాదం ఉంది’ అని ఈ అధ్యయనంలో పాల్గొన్న లుండాల్, నెల్సన్లు తెలిపారు. ఈ అధ్యయనానికి సంబంధించిన పూర్తి వివరాలు ‘హెల్త్ సైకాలజీ’ అనే జర్నల్లో ప్రచురిత మయ్యాయి.
నిద్ర లేమితో సమస్యలెన్నో..!
Published Wed, Jun 3 2015 9:15 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- విడాకులపై సలహా అడిగిన యువతి.. శ్రీజ పోస్ట్ వైరల్
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
Advertisement