పారిస్: అప్పటివరకు సజావుగా సాగిన వారి ప్రయాణం అకస్మాత్తుగా రైలు పట్టాలపై ఆగింది. కారులో లోపమేంటో గుర్తించి స్టార్ట్ చేసేలోగా వేగంగా దూసుకొచ్చిన రైలు కారును ఢీకొట్టింది. పట్టాల రాపిడితో మంటలు చెలరేగాయి. అలా కొద్ది మీటర్ల దూరం వెళ్లిన తర్వాతగానీ రైలు ఆగలేదు. ఫ్రాన్స్ లోని ఓర్నే రీజియన్ లో శుక్రవారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందగా, మరో మహిళ గాయాలతో తప్పించుకుంది.
లీమన్స్ నుంచి పారిస్ వెళుతోన్న లోకల్ రైలు తన మార్గంలోని ఓ లెవల్ క్రాసింగ్ వద్ద పట్టాలపై నిలిచిఉన్న కారును ఢీకొట్టిందని, ఘటనాస్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది.. మంటలను ఆర్పివేసి మృతదేహాలను వెలికితీశారని, శిధిలాలను కూడా తొలగిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ప్రమాదం కారణంగా ఈ మార్గంలో కొద్ది గంటలపాటు రవాణా నిలిచిపోయింది.
పట్టాలపాలైన ప్రాణాలు..
Published Sat, Aug 8 2015 8:20 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement