పాఠశాలను బాంబులతో పేల్చినా.. | Sakshi
Sakshi News home page

పాఠశాలను బాంబులతో పేల్చినా..

Published Thu, Feb 4 2016 9:36 AM

Two children to protest after terrorists blast their school continue study with school graph

సిరియా: ఈ చిత్రంలో కనిపిస్తున్న ఇద్దరు చిన్నారులు ఇంతకు ముందు సిరియాలోని అలెప్పో పాఠశాలలో చదివేవారు. ఇప్పుడు ఆ పాఠశాల లేదు. దానిని ఉగ్రవాదులు బాంబులతో పేల్చేశారు.

ఈ విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు లండన్‌లోని హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఆవరణను వేదికగా చేసుకున్నారు. ఓ స్వచ్ఛంద సంస్థ సహాయంతో... శిథిలమైన పాఠశాల నమూనా మధ్య కూర్చొని ప్రపంచానికి తమ గోడును వెళ్లబోసుకున్నారు.

Advertisement
Advertisement