ముంబై: ఆన్లైన్ లాటరీ స్కాం బాధితుల్లో బాలీవుడ్ కరణ్ సింగ్ గ్రోవర్ చేరారు. 5.6 లక్షల రూపాయలు మోసపోయినట్టు కరణ్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కరణ్కు పెద్ద మొత్తంలో లాటరీ తగిలిందంటూ ఓ ఈమెయిల్ వచ్చింది. ఈ డబ్బు తీసుకునే ప్రక్రియలో భాగంగా కొంత మొత్తం ఫీజుగా చెల్లించాలని లాటరీ నిర్వాహకులు కోరారు. కరణ్ వారికి 5.60 లక్షలు చెల్లించారు. అయితే తనకు లాటరీ డబ్బును పంపలేదని, సంప్రదించేందుకు ప్రయత్నించగా నిర్వాహకులు అందుబాటులోకిరాలేదని కరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలీవుడ్ చిత్రం అలోన్లో కరణ్, బిపాసా బసు సరసన నటించారు.
ఆన్లైన్ లాటరీ స్కాంలో మోసపోయిన హీరో
Published Sun, Jun 7 2015 6:52 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
Advertisement