ఇండియన్ సినిమా తెర మీద పీరియాడిక్ సినిమాల హవా కొనసాగుతుంది. హీరోలు మాత్రమే కాదు మంచి కలెక్షన్ స్టామినా ఉన్న హీరోయిన్లు కూడా పీరియాడిక్ డ్రామాల వైపే మొగ్గు చూపుతున్నారు. బాలీవుడ్ క్వీన్ కంగాన కూడా ఈ జాబితా లో చేరిపోయింది. 1940 లలో జరిగే ఓ రొమాంటిక్ డ్రామాలో నటించనుంది కంగనా. రంగూన్ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటి కంగనా అయితేనే సరైన న్యాయం చేయగలదని భావిస్తున్నాడట దర్శకుడు విశాల్ భరద్వాజ్.
ఈ సినిమా కథ రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి పరిస్థితులపై తెరకెక్కనుంది. ఆ సమయంలో ఓ ప్రఖ్యాత నటి, ఆమె గురువు కు మధ్య ఉన్న సంబంధం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోలు సైఫ్ అలీఖాన్, షాహిద్ కపూర్ లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే సినిమా కథ అంతా ఓ నటి, ఆమె గురువు, అలాగే ఓ సైనికుడి మధ్య జరుగుతుంది. అంటే ఇప్పటికే ప్రకటించిన కంగనా, సైఫ్, షాహిద్ లు ఈ మూడు పాత్రలోనే కనిపించనున్నారు.
ప్రస్తుతం 'కట్టి బట్టి' సినిమా ప్రచారం లో బిజీగా ఉన్న క్వీన్ ఆ మూవీ విడుదల తరువాత రంగూన్ చిత్రీకరణకు రెడీ అవుతోంది. ఈ లోగా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా రంగూన్ టీం పూర్తి చేయనుంది.
40ల నాటి ప్రేమ కథలో కంగనా
Published Wed, Sep 2 2015 8:33 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
Advertisement