ముంబై: రచయితగా మారిన బాలీవుడ్ నటి ట్వింకిల్ ఖన్నా మురికివాడల్లోని పిల్లల చదువుకు తనవంతు సాయం చేయాలని నిర్ణయించుకుంది. ముంబైలోని ఓ మురికివాడలో ఆదివారం పర్యటించిన ట్వింకిల్.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ పిల్లల చదువుకోసం తనవంతుగా ఎంతటి సాయమైనా చేస్తానని ప్రకటించింది. ‘ఇక్కడికి వచ్చాక పిల్లలు ప్రదర్శించిన ఓ సినిమా సన్నివేశం చూశాను. ఉదయం పేపర్ చూడగానే కనిపించే భయంకర వార్తలు, టీవీ పెట్టగానే వినిపించే రోధనలే కాదు.. అందమైన, ఆహ్లాదమైన ప్రపంచం ఎంతో ఉందనిపించింది. ఈ పిల్లలను చూస్తుంటే నన్ను నేను మర్చిపోయాను.
అయితే వీరంతా చదువుకోలేకపోతున్నారని తెలిసి బాధగా అనిపించింది. అందుకే వీరి చదువు కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నా. ఇతరుల జీవితాల్లోకి తొంగి చూడనంత వరకు, వారి బాధలను మనతో పంచుకోనంత వరకు మన జీవితంలో ఎటువంటి మార్పు రాదు. ఆ జీవితం కూడా నిస్సారంగా ఉంటుంది. అందుకే ఈ పిల్లల జీవితాలు మార్చడానికి ఏదైనా చేయాలని భావించే ఈ నిర్ణయం తీసుకున్నాన’ని చెప్పింది.
స్లమ్ కిడ్స్ చదువుకోసం ట్వింకిల్ ఖన్నా సాయం
Published Sun, Jan 22 2017 11:29 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
Advertisement