ప్రవాస భారతీయులకు ఈ ఓటింగ్! | Sakshi
Sakshi News home page

ప్రవాస భారతీయులకు ఈ ఓటింగ్!

Published Mon, Jan 12 2015 12:42 PM

E-voting for NRIs, supreme court ordes

న్యూఢిల్లీ: ఎన్నికల సంస్కరణలకు సంబంధించి సుప్రీం కోర్టు కీలక తీర్పును వెలువరించింది. ప్రవాస భారతీయులకు ఈ ఓటింగ్ కల్పించాలని అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 8 వారాల్లోగా ఈ ఓటింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement
Advertisement