న్యూఢిల్లీ: ఈవీఎంల విషయంపై ఎన్నికల కమిషన్ తేల్చేసింది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈవీఎంలలో మదర్ బోర్డును మార్చడమంటే మొత్తం ఈవీఎంను మార్చి దాని స్థానంలో కొత్త ఈవీఎంను పెట్టడమేనని చెప్పింది. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన డిమాండ్ను తిరస్కరిస్తున్నామని తెలిపింది. ఈ మేరకు గురువారం ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన చాలెంజ్కు ప్రతిస్పందనగా ఈసీ ఆ పార్టీకి లేఖను రాసింది.
‘అన్ని విషయాలను క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత ఎన్నికల కమిషన్గా మేం చెప్తున్నదేమంటే.. మదర్బోర్డులోగానీ, లేదా ఈవీఎంలోని ఇంటర్నల్ సర్య్కూట్ను ఎవరైనా మార్చడమంటే దాని అర్థం దాని స్థానంలో మరో కొత్త ఈవీఎంను తీసుకొచ్చి పెట్టడమే. లేదా భారత ఎన్నికల వ్యవస్థలోకి మరోకొత్త ఈవీఎంను తీసుకొచ్చి పెట్టడమే.. ఎందుకంటే ఈవీఎంల ట్యాంపరింగ్ అనేది అసాధ్యం’ అని పేర్కొంటూ ఎన్నికల కమిషన్ ఆమ్ ఆద్మీ పార్టీకి గురువారం లేఖ రాసింది. మదర్ బోర్డ్ను మార్చడం ద్వారా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయాలని, అది నిరూపించేందుకు తమకు అవకాశం ఇవ్వాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఈసీని కోరిన విషయం తెలిసిందే.
ఈవీఎంలపై ఈసీ అసలు విషయం చెప్పింది
Published Thu, May 25 2017 9:04 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
Advertisement