బరంపూర్: నోరు పారేసుకుని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత బుక్కయ్యాడు. జిల్లా కలెక్టరేట్ను ఉద్దేశించి మాట్లాడి చిక్కుల్లో పడ్డారు.పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ చౌదరీ ముర్షిదాబాద్ జిల్లాలో ఈ నెల 14న నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఆ జిల్లా మేజిస్ట్రేట్ను అభ్యంతరకరంగా తిట్టాడు. దీంతో ఆయనపై గత రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు.
జిల్లా మేజిస్ట్రేట్ వై రతన్కర్రావు అధికార పార్టీకి సన్నిహితంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన జిల్లా నేతలను, కార్యకర్తలను, ఇతర పార్టీలకు చెందిన వారిని తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారంటూ ఆరోపించారు. అనంతరం కొంచె దురుసు పదాలు ఉపయోగించారు. ఈ నేపథ్యంలో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
నోరు పారేసుకుని కాంగ్రెస్ నేత బుక్కు
Published Wed, Nov 16 2016 1:15 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
Advertisement