శ్రీనగర్: సరిగ్గా ఏడు నెలల తర్వాత జమ్మూకాశ్మీర్ లోయల్లోని ప్రజలు మరోసారి భయాందోళనలోకి కూరుకుపోయారు. అసలే మంచుపర్వతాలు, విరిగి పడుతున్న కొండచరియలు, దానికి తోడు ఎడతెరిపి లేని వర్షాల ఫలితంగా ఉప్పెనలా పొంగుకొస్తున్న వరదలతో వారు వణికి పోతున్నారు. గత మూడు రోజులుగా అకాల వర్షం కారణంగా జమ్మూకాశ్మీర్లోని పలు చోట్ల వరదలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. కాస్తంత ఒరిపినిచ్చినట్లు ఇచ్చిమరోసారి వర్షం మొదలవడంతో వరదల ఉధృతి మరింత పెరిగింది.
మరోమూడు రోజులపాటు అక్కడక్కడ భారీ వర్షాలు తప్పవని, ఫలితంగా వరదలు మరింత పెరిగే అవకాశం ఉందని తాజాగా వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇప్పటికే ప్రమాదస్థాయిని మించి పొర్లిన జీలం నది కాస్త శాంతించి ప్రవహిస్తుందని, మళ్లీ రానున్న వర్షాల కారణంగా మరోసారి పెరిగే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే అక్కడక్కడ కొండ చరియలు విరిగి పడుతుండటంతో సమీప ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సిందిగా అదేశించడమే కాకుండా వారికోసం రక్షణ చర్యలు ఏర్పాటుచేసిన ప్రభుత్వం.. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిని మూసింది. తమ పరిస్థితిని ఊహించుకొని ప్రజలు మాత్రం వరదల భయంతో వణికిపోతున్నారు.
అమ్మో అవే వరదలు.. అదే తీవ్రత.. అంతే భయం
Published Wed, Apr 1 2015 9:41 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement