ఖరగ్ పూర్: ఐఐటీ ఖరగ్ పూర్ రీసెర్చ్ స్కాలర్ కు అరుదైన గౌరవం దక్కింది. అగ్రికల్చర్, ఫుడ్ ఇంజనీరింగ్ లో రీసెర్చ్ స్కాలర్ గా ఉన్న కే అశోక్ కుమార్.. కంకర నేలలో సేంద్రీయ ఎరువులతో పంటలు పండించడంపై చేసిన కృషికిగాను అమెరికాలోని ఇంటర్నేషనల్ ప్లానెట్ ఇనిస్టిట్యూట్ 2,000 అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో 1.3లక్షల రూపాయలు) ప్రైజ్ మనీ అందించింది. కొత్త రకపు వరి వంగడాన్ని సేంద్రీయ ఎరువులతో ఎలా పండించవచ్చో ఆయన చేసిన పరిశోధనకుగానూ ఈ గౌరవం ఆయనకు దక్కింది.
ఐఐటీ స్కాలర్ కు అరుదైన గౌరవం
Published Tue, Apr 26 2016 10:18 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement