ఎమ్మెల్యే కొడుకు కాల్పులు.. ఒకరు మృతి | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే కొడుకు కాల్పులు.. ఒకరు మృతి

Published Mon, Mar 23 2015 1:24 AM

Land dispute: Tukoji Rao's son 'opens fire'

ఇండోర్: భూవివాద విషయంలో మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తుకోజి రావు పార్ కొడుకు విక్రమ్ జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ప్రతాప్ లోధి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు.

ఈ నెల మార్చి 18న దేవాస్ జిల్లాలో రైతులతో గొడవపడిన విక్రమ్ తన సహచరులతో కలసి నలుగురిపై కాల్పులు జరిపాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.
 

Advertisement
Advertisement