ముంబై: బర్త్ డే పార్టీకని పిలిచి పదిహేనేళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి తెగబడిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది. మాయ మాటలతో ఓ యువకుడు ఫేస్బుక్లో మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్నారు. పుట్టిన రోజు పార్టీకని ఆమెను ఇంటికి ఆహ్వానించి, తన స్నేహితులతో కలిసి అత్యాచారం చేశాడు. పరువు పోతుందనే భయంతో ఫిర్యాదు చేయడానికి బాలిక తల్లిదండ్రులు భయపడ్డారు. బాలిక అస్వస్థతకు గురికావడంతో ఆలస్యంగా ఈ దారుణం వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. మూడు నెలల క్రితం బాధితురాలికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు నిందితుడు కౌస్తుభ్ చవాన్. పక్కా పథకం ప్రకారం ఈ మూడు నెలల కాలంలో బాలికను ప్రేమ పేరుతో నమ్మించాడు. సెప్టెంబర్ 30న తన బర్త్డే అని చెప్పి యువతిని ఇంటికి ఆహ్వానించాడు. అతడిని గుడ్డిగా నమ్మి చవాన్ నివాసానికి వెళ్లింది. చవాన్, మరో ఇద్దరు యువకులు ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
తనపై జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు బాధితురాలు చెప్పింది. కానీ సమాజంలో పరువు పోతుందనే భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే సోమవారం ఆమెకు కడుపు నొప్పి, తలనొప్పి రావడంతో వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితురాలికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు అత్యాచారం జరిగిన విషయాన్ని నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా చవాన్(21), దీపాళి హైర్(25), మందర్(30)ను నిందితులుగా గుర్తించామని సీనియర్ పోలీసు అధికారి విబి చందన్ శివే తెలిపారు. పక్కా ప్రణాళిక ప్రకారమే నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారన్నారు. మంగళవారం నిందితులను అదుపులోకి తీసుకున్నామని వివరించారు.
బర్త్ డే పార్టీకని పిలిచి...
Published Wed, Oct 7 2015 12:49 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement