న్యూఢిల్లీ: ఒక్కడు...ఒకే ఒక్కడు...రికార్డుల మోత మోగిస్తున్నాడు. 1001 గంటల పాటు స్కూటర్ నడిపి ఓ రికార్డు....నాలుగు నిమిషాల్లో టమాటా కెచప్ తాగేసి మరో రికార్డు...ఢిల్లీ నుంచి శాన్ఫ్రాన్సిస్కోకు పిజ్జా డెలివరీ చేసి ఇంకో రికార్డు...దంతాల్ని పీకేసుకుని 496 స్ట్రాలు నోట్లో పెట్టుకుని ప్రపంచ రికార్డు...ఈ రికార్డులన్నీ ఓ యువకుడివి అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే...ఇవన్నీ సొంతం చేసుకున్నది 74 ఏళ్ల వృద్ధుడు..అతనే ఢిల్లీకి చెందిన ప్రకాష్ రిషి...
పాశ్చాత్య దేశాల్లో సరదా కోసం కొత్తగా కనిపించడం కోసం వేయించుకునే టాటూలను ఒంటిపై వేసుకుని తాజాగా మరోసారి రికార్డులకెక్కాడు. ప్రపంచ ప్రముఖులైన మహాత్మాగాంధీ, ప్రధాని మోదీ, క్వీన్ ఎలిజబెత్, అమెరికా అధ్యక్షుడు ఒబామా ఇలా 500కు పైగా ముఖచిత్రాల్ని, 396 జాతీయ జెండాలని టాటూగా వేయించుకుని రిషి ఇటీవలే గిన్నిస్ రికార్డులకెక్కాడు. అందుకనే ఈ తాతను...రికార్డుల తాతగా ఢిల్లీ ప్రజలు పిలుస్తుంటారు.
తాత ... రికార్డుల మోత
Published Thu, Jun 16 2016 4:23 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement