సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే - కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మధ్య రహస్యం ఒప్పందం ఉందని ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ ఆరోపించారు. అందుకే కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అన్నాడీఎంకే వ్యతిరేకించడం లేదని మండిపడ్డారు. డీఎంకే-కాంగ్రెస్ కూటమి అభ్యర్థులకు మద్దతుగా చెన్నై, ఐలాండ్ మైదానంలో గురువారం సాయంత్రం బహిరంగ సభ జరిగింది. ఇందులో సోనియాగాంధీ, డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఒకే వేదిక మీద నుంచి ప్రసంగించారు. డీఎంకే , కాంగ్రెస్లు ప్రజాహితాన్ని కాంక్షించే పార్టీలని, తమ ద్వారానే రాష్ర్ట ప్రగతి సాధ్యం అని కరుణానిధి వ్యాఖ్యానించారు. అంతకుముందు పుదుచ్చేరి ప్రచారంలో సోనియాఅక్కడి ఎన్ఆర్ కాంగ్రెస్పై విరుచుకు పడ్డారు.
ఆ పార్టీల మధ్య రహస్య ఒప్పందం: సోనియా
Published Fri, May 6 2016 4:51 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement