నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు | Sakshi
Sakshi News home page

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Published Fri, Mar 13 2015 5:27 PM

stock markets loses

ముంబై:దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 427 పాయింట్ల నష్టంతో 28,503 వద్ద ముగియగా, నిఫ్టీ 128 నష్టపోయి 8, 647 వద్ద ముగిసింది. ఈ రోజు ఉదయం స్టాక్ మార్కెట్లు లాభాలతో ఆరంభం కావడంతో ఇన్వెస్టర్లకు ఊరట లభించినా.. అది చివరకు నిరాశే మిగిల్చింది. గురువారం బాగా  కోలుకుని  లాభాలతో ముగిసిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement